తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. కొత్త సంవత్సరం..ముక్కోటి రద్దీ కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా 27న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో రేపు 26న సిఫార్సు లేఖలు అనుమతించమని స్పష్టం చేసింది. 27న ఉదయం 6 గంటల నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/f3Uv8yd
https://ift.tt/1H9G6Ac
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment