Sunday, 25 December 2022

జనసేనకు తెలియకుండా లీకులిస్తున్న బీజేపీ?

తాము జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నామని భారతీయ జనతాపార్టీ నేతలు చెబుతుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తామిద్దరి మధ్య కరోనా వల్ల భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గిపోగానే అది కూడా తగ్గిపోతుందని చెప్పారు. చంద్రబాబుతో కలిసి పవన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మాత్రం బీజేపీ నేతలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తామిద్దరం పొత్తులోనే ఉన్నామని మరోసారి నొక్కి వక్కాణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YwyT9dG
https://ift.tt/1H9G6Ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour