ఏపీలో రాష్ట్రపతి ముర్ము నేటి నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్..సీఎం జగన్ తో పాటుగా మంత్రులు అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి పర్యటనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముర్ము తొలి సారి ఏపీకి వస్తున్నారు. దీంతో, సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RZgPFQN
https://ift.tt/r6cB7PN
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment