Sunday, 4 December 2022

సీఎం జగన్ - చంద్రబాబు ఫేస్ టు ఫేస్ : ఢిల్లీ వేదికగా - గేమ్ ఛేంజర్..!!

ఏపీ రాజకీయం ఢిల్లీకి మారుతోంది. ముఖ్యమంత్రి జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా ఒకే వేదిక మీదకు రానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు ఈ ఇద్దరు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఏపీలో ఇద్దరు ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేస్తున్న వేళ ఢిల్లీ టూర్ కీలకంగా మారుతోంది. ఈ పర్యటనలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Q5tqnLs
https://ift.tt/r6cB7PN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour