ఏపీ రాజకీయం ఢిల్లీకి మారుతోంది. ముఖ్యమంత్రి జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా ఒకే వేదిక మీదకు రానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో పాల్గొనేందుకు ఈ ఇద్దరు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఏపీలో ఇద్దరు ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేస్తున్న వేళ ఢిల్లీ టూర్ కీలకంగా మారుతోంది. ఈ పర్యటనలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Q5tqnLs
https://ift.tt/r6cB7PN

No comments:
Post a Comment