Saturday, 3 December 2022

ఖుదీరామ్ బోస్: 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు

లార్డ్ కర్జన్ 1905 జూలై 19న బెంగాల్‌ను విభజించాలనే నిర్ణయం తీసుకోగానే కేవలం బెంగాల్‌లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆంగ్లేయులపై ఆగ్రహం పెల్లుబికింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రతీచోటా నిరసన ర్యాలీలు, విదేశీ వస్తువుల బహిష్కరణ జరిగింది. పత్రికల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. అదే సమయంలో స్వామి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WLt6cdq
https://ift.tt/r6cB7PN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour