Friday, 23 December 2022

క్షమాపణ చెప్పిన చంద్రబాబు - ఆ బాధ్యత తనదేనంటూ..!!

ఏపీలో ముందస్తుగానే ఎన్నికల మూడ్ వచ్చేసింది. వైసీపీ - టీడీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లాలో..చంద్రబాబు ఉత్తరాంధ్రలో సభలు నిర్వహిస్తున్నారు. ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల తరహాలోనూ ఈ సారి సోషల్ ఇంజనీరింగ్ పైన ఫోకస్ పెట్టారు. అదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమం తనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nPED26k
https://ift.tt/8sZrSHY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour