Friday, 23 December 2022

ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడుతో ఏడుగురు మృతి; పలువురికి గాయాలు; సీఎం దిగ్భ్రాంతి!!

బీహార్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బీహార్ లోని మోతిహారి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ మోతిహారి జిల్లాలో ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. మోతిహారి లోని రామ్ గర్వా ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీలో ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/u7YXGUq
https://ift.tt/8sZrSHY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour