Friday, 23 December 2022

కాంగ్రెస్ పంచాయితీ మళ్ళీ మొదటికే.. సయోధ్య పార్ట్ 2లో వచ్చేదెవరు? హస్తంనేతల్లో చర్చ!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో చోటుచేసుకున్న అంతర్గత యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఏకంగా ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ వచ్చి నేతలతో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదా? మళ్లీ కాంగ్రెస్ పార్టీలో తుఫాను కొనసాగే అవకాశం ఉందా? సయోధ్య పార్ట్ 2 కొనసాగుతుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/62PK8Ga
https://ift.tt/8sZrSHY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour