దుబ్బాకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దుబ్బాక కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, బి జె పి, బి ఆర్ ఎస్ కార్యకర్తల బాహాబాహి వెరసి ప్రతి ఒక్కరి దృష్టి దుబ్బాక పై కేంద్రీకృతమయ్యేలా చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kecLtX6
https://ift.tt/DlLc1Q2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment