టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. కందుకూరు ఘటనపైన సీఎం చేసిన కామెంట్స్ ను చంద్రబాబు తిప్పి కొట్టారు. ఇరుకు రోడ్లలో డ్రోన్ షాట్స్ కోసం 8 మంది ప్రాణాలు తీసారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి చంద్రబాబు స్పందించారు. ఇష్టమొచ్చినట్లు అవాకులు..చవాకులు పేలితే తరిమికొడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నర్సీపట్నం సభలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/JW8oFBh
https://ift.tt/DlLc1Q2
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment