Friday, 30 December 2022

ఆట మొదలైంది: ఎంపీ రఘురామ

వైఎస్సార్‌సీపీ లో సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు మొదలైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న సమరంగా తిరుగుబాటును అభివర్ణించారు. ఆత్మాభిమానానికి ఒకప్పుడు తాను ప్రతీక అయితే, తాజాగా ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిలువెత్తు అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇన్నిరోజులుగా ఓపిక పట్టినవారు, అవమానాలను సహించినవారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kaQX0sF
https://ift.tt/DlLc1Q2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour