ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ మంత్రులకు హితబోధ చేసారు. ప్రతిపక్షాలు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని..అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేసారు. అవీనీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంత్రులపైన ఆరోపణలు వస్తే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/G34Wazb
https://ift.tt/e8opm0n
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment