Tuesday, 13 December 2022

ఇది సరైన పద్దతి కాదు -ఆ ఛాన్స్ ఇవ్వద్దు: మంత్రులకు తేల్చి చెప్పిన సీఎం జగన్ ..!!

ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ మంత్రులకు హితబోధ చేసారు. ప్రతిపక్షాలు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని..అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేసారు. అవీనీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంత్రులపైన ఆరోపణలు వస్తే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/G34Wazb
https://ift.tt/e8opm0n

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour