Tuesday, 13 December 2022

గిరిజనుల పట్ల బీజేపీ వైఖరి మారకుంటే ఆ పని చేస్తాం: మంత్రి సత్యవతిరాథోడ్ అల్టిమేటం

పార్లమెంట్ వేదికగా గిరిజన రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేం అంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా చెప్పడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రోజుకో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4QM0bjK
https://ift.tt/e8opm0n

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour