Tuesday, 13 December 2022

ఢిల్లీలో విజయసాయి రెడ్డికి మరో కీలక హోదా - ప్రధాని మోదీకి థ్యాంక్స్..!!

న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత‌, రాజ్య‌స‌భలో ప్రతిపక్ష నాయకుడు స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డికి మరో అరుదైన అవ‌కాశం ల‌భించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తనకు ఈ అవకాశాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ajdKisz
https://ift.tt/e8opm0n

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour