Thursday, 15 December 2022

నన్ను కలవండి - మంత్రి జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్‌కు జగన్ ఆదేశాలు

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ కొద్దిసేపటి కిందటే ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/At9iIPH
https://ift.tt/ajM0f5p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour