న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. 2023 జేఈఈ మెయిన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12వ తేదీ వరకు కొనసాగుతుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Gy4qzwx
https://ift.tt/ajM0f5p
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment