Thursday, 15 December 2022

జేఈఈ మెయిన్ 2023 షెడ్యూల్ వచ్చేసిందోచ్..!!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2023 జేఈఈ మెయిన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12వ తేదీ వరకు కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Gy4qzwx
https://ift.tt/ajM0f5p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour