Wednesday, 14 December 2022

పాక్ - చైనా తీరు పై భారత్ ఆగ్రహం : ఐరాస వేదికగా నిలదీత ...!!

పాకిస్థాన్ - చైనా దేశాలకు భారత్ షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి వేదికగా భారత్ చురుకలు అంటించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ - చైనా తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు దేశాలకు చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. తీవ్రదాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనకు చైనా వీటో అధికారంతో అడ్డుపడటంపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PrHbSnp
https://ift.tt/UJGoNpg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour