Monday, 5 December 2022

దారుణం: ఎంబీబీఎస్ విద్యార్థినిని గొంతుకోసి హతమార్చిన యువకుడు

గుంటూరు: జిల్లాలోని పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేశాడు. దీంతో తపస్వికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. తపస్విని తీవ్రంగా గాయపర్చిన అనంతరం జ్ఞానేశ్వర్ తన చేయి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/M3wVk0K
https://ift.tt/XW587gY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour