తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళతారని బలంగా భావిస్తున్న బీజేపీ వ్యూహం మారుతోందా? బండి సంజయ్ పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న క్రమంలో, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేంజ్ చేసిందా? బస్సు యాత్రతో ప్రజాక్షేత్రంలోకి బండి సంజయ్ వెళ్లడం కోసం బీజేపీ సన్నాహాలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేనా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/axRKUyj
https://ift.tt/oGiExMm
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment