హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, సొంత స్థలాలున్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణం, దళితబంధు అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8uFjSPN
https://ift.tt/XW587gY
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment