మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XIdhspe
https://ift.tt/WuKDMeT

No comments:
Post a Comment