Friday, 16 December 2022

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం; నిద్రలోనే అనంతలోకాలకు ఆరుగురు!!

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XIdhspe
https://ift.tt/WuKDMeT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour