టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపైన ఎన్ఎస్జీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు భద్రతను కేంద్రం రెట్టింపు చేసింది. 12+12 ఎన్ ఎస్ జీ కమెండోలతో భద్రతను పెంచారు. ఇప్పుడు తాజాగా ఎన్ఎస్జీ అధికారులు పార్టీ కార్యాలయంతో పాటుగా చంద్రబాబ పర్యటనల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. భద్రతా పరమైన చర్యలను నిర్దేశించారు. చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RIVFpwd
https://ift.tt/WuKDMeT
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment