Friday, 16 December 2022

ఢిల్లీలో సీఎం కేసీఆర్ మిత్రులేమయ్యారు - ఆ నేతల దూరానికి కారణం..!?

ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ లక్ష్యంగా చేసుకుంటూ ఏర్పాటైన బీఆర్ఎస్ కు ఇతర పార్టీల మద్దతు పైన ఇప్పుడు చర్చ మొదలైంది. బీజేపీ -కాంగ్రెసేతర పార్టీల మద్దతు బీఆర్ఎస్ కు ఖాయమని అంచనా వేసారు. పార్టీ ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FQ5grT2
https://ift.tt/WuKDMeT

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour