Sunday, 25 December 2022

నేడే రాష్ట్రపతి రాక : ఒకే వేదికపై గవర్నర్ - సీఎం కేసీఆర్..!!

రాష్ట్రపతి ముర్ము తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి ముర్ము తొలి సారిగా తెలంగాణకు వస్తుండడంతో గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు స్వాగతం పలకనున్నారు. చాలా కాలం తరువాత గవర్నర్ - సీఎం కేసీఆర్ ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత రాష్ట్రపతి ఏపీలోని శ్రీశైల పర్యటనకు వెళ్తారు. తిరిగి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hLTpu3l
https://ift.tt/1H9G6Ac

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour