జైపూర్: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్యను తలపించేలా మరో హత్య రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె మేనల్లుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మార్బుల్ కట్టర్తో 10 ముక్కలు చేసి సమీపంలోని అడవిలో పలు ప్రాంతాల్లో వాటిని విసిరేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9sqiLld
https://ift.tt/o2MWdpE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment