Monday, 19 December 2022

రగులుతున్న క్యాంపస్- వాహనాలకు నిప్పు- హింస: పోలీసులనూ వదల్లేదు: రాత్రంతా ఆందోళన

లక్నో: ఉత్తర ప్రదేశ్‌‌లోని ప్రతిష్ఠాత్మక అలహాబాద్ విశ్వవిద్యాలయంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దాడులు చేశారు. ఫర్నిచర్‌ను తగులబెట్టారు. వాహనాలనూ వదల్లేదు. వాటికీ నిప్పంటించారు. ఈ పరిణామాలతో యూనివర్శిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే అదనపు పోలీసు బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితులను అదుపు తెచ్చాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ohgb1D8
https://ift.tt/pa5PHvS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour