Monday, 19 December 2022

Mancherial: మంచిర్యాల సజీవదహనం కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు బంకులో పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్‌ దృశ్యాలని సేకరించారు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే శాంతయ్య భార్య సృజన ప్రధాన సూత్రధారిగా గుర్తించిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శాంతయ్య భార్య సృజన, కూతురు మౌనిక, సృజన సోదరుడు, లక్సెట్టిపేటకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zM3CxsX
https://ift.tt/pa5PHvS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour