Tuesday, 20 December 2022

పైలట్ రోహిత్ రెడ్డిని 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ: ఎమ్మెల్యే ఆశ్చర్యం, 27న మళ్లీ హాజరు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ రెండో ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 7 గంటలపాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా రోహిత్ రెడ్డి సమర్పించిన ఆధారాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్స్ పై ఆరాతీశారు అధికారులు. రోహిత్ కుటుంబసభ్యుల బ్యాంక్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hrWw3ZU
https://ift.tt/JEj9OZK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour