Friday, 9 December 2022

ఏపీ, తమిళనాడును వణికిస్తున్న మాండూస్ తుపాను: కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు

చెన్నై/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుఫానుగా మారింది. తీరం దిశగా ఇది దూసుకొస్తోంది. ఈ అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఈ తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని చెన్నై సహా పలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/tYvQiXH
https://ift.tt/3kb8lw1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour