బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండౌస్ తీరం దాటింది. అర్ద్రరాత్రి మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అంచనా వేసినట్లుగానే పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వెల్లడించింది. ఈ ఉదయం మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగండంగా మారనుంది. మధ్నాహ్నం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lVjgGN7
https://ift.tt/3kb8lw1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment