Friday, 9 December 2022

తీరం దాటిన తుఫాను - భారీ వర్షాలు : ఆ జిల్లాలు వణుకుతున్నాయి..!!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండౌస్ తీరం దాటింది. అర్ద్రరాత్రి మహాబలిపురం వద్ద తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అంచనా వేసినట్లుగానే పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని వెల్లడించింది. ఈ ఉదయం మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగండంగా మారనుంది. మధ్నాహ్నం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lVjgGN7
https://ift.tt/3kb8lw1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour