Thursday, 8 December 2022

మోడీ ఫారిన్ టూర్స్: 36పర్యటనలకు రూ.239కోట్లకు పైగా ఖర్చు.. సాధించింది ఏంటంటే!!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ఐదేళ్ల కాలంలో 239 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు రాజ్యసభలో కేంద్రమంత్రి మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాజ్యసభలో ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, గత ఐదు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం 36 దేశాలకు పర్యటించినట్టు, దీనికోసం మొత్తం 239 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aEwy3jA
https://ift.tt/Mx7C5cd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour