Tuesday, 20 December 2022

ఏపీ సహా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు: ఢిల్లీ వేదికగా కేసీఆర్ దూకుడు షురూ

హైదరాబాద్: ఇటీవల దేశ రాజధానిలో భారత్ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరు నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఊపందుకుంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/OVvuD1z
https://ift.tt/JEj9OZK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour