Friday, 23 December 2022

కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడ్ లైన్ - నిరహారదీక్షకు జోగయ్య సిద్దం..!!

ఏపీలో మరో సారి కాపు రిజర్వేషన్ల అంశం తెర మీదకు వచ్చింది. రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. కాపు రిజర్వేషన్ల గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసారు. కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలాఖరులోగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BraqmSn
https://ift.tt/8sZrSHY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour