Thursday, 15 December 2022

స్వార్ధం కోసమే - ఆధారపడొద్దు: ప్రభుత్వ పథకాలపై బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు..!!

బ్రదర్ అనిల్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండునని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అనిల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పైన వ్యాఖ్యానించారు. తమ స్వార్ధం కోసం ప్రభుత్వమిచ్చే పథకాలపై ప్రజలు ఆధారపడొద్దని సీఎం జగన్ బావ.. పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Tex2vfE
https://ift.tt/ajM0f5p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour