దోహా: ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచ కప్ 2022 ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఫైనల్ మ్యాచ్ పూర్తయింది. ఈ సాకర్ పండగకు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఖతర్లోని లుసెయిల్ స్టేడియంలో నరాలు తెగే ఉత్కంఠతను రేకెత్తించిందీ ఫైనల్. 90 నిమిషాల్లో పూర్తి కావాల్సిన మ్యాచ్.. రెట్టింపు సమయాన్ని తీసుకుంది. ఫైనల్లో అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య హోరాహోరీగా సాగిన పోరుకు నిలువుటద్దం పట్టింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EfHFPyi
https://ift.tt/gjx5ocQ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment