తిరువనంతపురం/కన్యాకుమారి: పెళ్లి విషయంలో లొళ్లి చేస్తున్నాడని ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పిందని వెలుగు చూసింది. స్లోపాయిజన్ తో తన ప్రియుడిని ఎందుకు హత్య చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంలో ప్రియురాలు గిరిష్మా రెండుమూడు కోణాల్లో చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారని తెలిసింది. జ్యోతిష్యుడి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dJpfmDs
https://ift.tt/3ZsKSYc
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment