Tuesday, 1 November 2022

ప్రధాని విశాఖ టూర్ - బీజేపీకి వైసీపీ మాస్టర్ స్ట్రోక్ :కమలం నేతల్లో కొత్త టెన్షన్..!!

ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఇదే సమయంలో కొత్త రాజకీయం తెర మీదకు వచ్చింది. ఈ నెల 11న విశాఖ చేరుకోనున్న ప్రధాని ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. 12వతేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం ప్రధాని పర్యటన - షెడ్యూల్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XUl4f62
https://ift.tt/3ZsKSYc

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour