Tuesday, 1 November 2022

జగన్ వాట్ నెక్ట్స్ ? సుప్రీంలో అమరావతి విచారణ ఆలస్యం-పాదయాత్రకు హైకోర్టు క్లియరెన్స్ తో !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని స్ధానంలో తెరపైకి తెస్తున్న మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతోంది. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినా ఈ పిటిషన్ విచారణకు సీజేఐ మొగ్గు చూపకపోవడంతో మరో బెంచ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు కూడా అమరావతి పాదయాత్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/EB7NJw4
https://ift.tt/FbTwRdf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour