Tuesday, 22 November 2022

ఇప్పటం కూల్చివేతలు - వాస్తవాలు చెప్పకుండా : హైకోర్టు ఆగ్రహం..!!

ఇప్పటం గ్రామంలో కూల్చివేత వ్యవహారంపై హైకోర్టులో కీల వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ఇప్పటంలో కూల్చివేతలు రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆక్రమణల ను స్థానిక అధికారులు తొలిగించారు. తమ పార్టీ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేస్తుందంటూ జనసేన అధినేత ఆరోపించారు. పవన్ కల్యాణ్ గ్రామంలో పర్యటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rZnuUhd
https://ift.tt/azqwZ80

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour