ఇప్పటం గ్రామంలో కూల్చివేత వ్యవహారంపై హైకోర్టులో కీల వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ఇప్పటంలో కూల్చివేతలు రాజకీయంగా దుమారానికి కారణమైంది. ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆక్రమణల ను స్థానిక అధికారులు తొలిగించారు. తమ పార్టీ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చివేస్తుందంటూ జనసేన అధినేత ఆరోపించారు. పవన్ కల్యాణ్ గ్రామంలో పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/rZnuUhd
https://ift.tt/azqwZ80
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment