Tuesday, 22 November 2022

రాష్ట్రవ్యాప్తంగా గుత్తికోయల గూడేల్లో టెన్షన్; ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మృతితో గిరిజనుల్లో ఆందోళన!!

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు సర్వే కొనసాగుతుంది. పోడు భూముల విషయంలో చాలా కాలంగా ఉన్న వివాదాలకు పరిష్కరం చూపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సర్వేను నిర్వహిస్తోంది. ఇక ఇదే సమయంలో ఊహించని విధంగా చోటు చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఇప్పుడు గిరిజన గూడేలలో ఆందోళనకు కారణంగా మారింది. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/og7mrM5
https://ift.tt/azqwZ80

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour