అంకారా: అరుదుగా సంభవిస్తాయని భావించే భూకంపాలు ఇప్పుడు వరుస కట్టాయి. వరుసగా మూడోరోజూ మరో దేశాన్ని వణికించాయి. తొలుత సోమవారం ఇండోనేషియాలోని జావాలో పెను భూకంపం సంభవించింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. మూడోరోజు కూడా ఇండోనేషియన్లు ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి కోలుకోలేకపోతోన్నారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 250 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/neTEPGR
https://ift.tt/azqwZ80
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment