Tuesday, 22 November 2022

చుట్టుముట్టిన పెను ఉత్పాతం- వరుసగా మూడోరోజూ: ఇంటర్నెట్, పవర్ కట్..!!

అంకారా: అరుదుగా సంభవిస్తాయని భావించే భూకంపాలు ఇప్పుడు వరుస కట్టాయి. వరుసగా మూడోరోజూ మరో దేశాన్ని వణికించాయి. తొలుత సోమవారం ఇండోనేషియాలోని జావాలో పెను భూకంపం సంభవించింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టాన్ని మిగిల్చింది. మూడోరోజు కూడా ఇండోనేషియన్లు ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి కోలుకోలేకపోతోన్నారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 250 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/neTEPGR
https://ift.tt/azqwZ80

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour