Sunday, 6 November 2022

భారత్ పరీక్షించిన అధునాతన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్‌కు ఉందా?

గగనతలంలో ఉన్న అణు క్షిపణులు, యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల ఇంటర్‌సెప్టర్ క్షిపణిని భారత్ పరీక్షించింది. ఈ రక్షణాత్మక బాలిస్టిక్ క్షిపణిని డీఆర్‌డీఓ తయారుచేసింది. ఒడిశా సముద్ర తీరంలోని ఒక ద్వీపంలో ఉన్న మిసైల్ ల్యాబ్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. అధికారులు దీనిని 'విజయవంతమైన పరీక్ష'గా అభివర్ణించారు. ఈ క్షిపణికి 'ఏడీ-1' అని పేరు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/H5fEc8Q
https://ift.tt/gE36f8m

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour