Saturday, 5 November 2022

నువ్వా - నేనా : మునుగోడు మెజార్టీ దోబూచులాట - ఆధిక్యతలో రాజగోపాల్..!!

మునుగోడులో ఊహించిన విధంగానే ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. దుబ్బాక తరహాలోనే టీఆర్ఎస్ - బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తొలి రౌండ్లలో కనిపిస్తోంది. నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజపీ ఆధిక్యతలో ఉంది. మునుగోడు కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ నుంచే హోరా హోరీ గా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 686 ఓట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CHcIK2l
https://ift.tt/gE36f8m

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour