Sunday, 6 November 2022

ఈ ఓట్లు చెబుతున్న లెక్కలేంటి - టీఆర్ఎస్ అనుమానం నిజమైందా..!!

మునుగోడు ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ గెలిచింది. 10309 ఓట్ల తేడాతో కారు దూసుకెళ్లింది. కానీ, ఓట్ల లెక్కింపు వేళ అనేక కొత్త అంశాలు చర్చకు కారణమవుతున్నాయి. మునుగోడులో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి బలమే పార్టీ బలంగా మారింది. కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు రాజగోపాల రెడ్డిని దెబ్బ తీసాయి. కాంగ్రెస్ కు డిపాజిట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hn1YKzQ
https://ift.tt/mGEo6WP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour