Thursday, 10 November 2022

గవర్నర్ తమిళిసైతో మంత్రి సబితాఇంద్రారెడ్డి భేటీ.. యూనివర్సిటీల ఉమ్మడి నియామక బిల్లుపై చర్చలో జరిగిందిదే!!

యూనివర్సిటీల ఉమ్మడి నియామక బిల్లుపై తనకున్న సందేహాలను నివృత్తి చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా, గవర్నర్ తమిళిసై తో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ కు సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/de8O9kn
https://ift.tt/Bb6w0pS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour