Thursday, 10 November 2022

నేడు ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ - అసలు అజెండా ఇదే..!!

ప్రధాని మోదీ రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం విశాఖ రానున్నారు. గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఇదే సమయంలో విశాఖలో అందుబాటులో ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ కు సమాచారం అందింది.నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్‌ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/08XK1Jg
https://ift.tt/Bb6w0pS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour