Thursday, 10 November 2022

అమరావతి భూములు పంచొద్దు-సీఆర్డేయేకు సర్కార్ ఆదేశాలు చెల్లవు ! హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కోసం గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూముల్ని పేదల ఇళ్ల పట్టాల కోసమంటూ ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సీఆర్డీయే చట్టంలో ప్రభుత్వం చేసిన సవరణల్ని ఆక్షేపించింది. సీఆర్డీయే, ప్రభుత్వం ఒక్కటి కావని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hGJiuSa
https://ift.tt/Bb6w0pS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour