న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇదివరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించడానికి నిరాకరించింది. ప్రత్యేకించి 10 మంది సీనియర్ అడ్వొకేట్ల పేర్ల విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తిప్పి పంపించింది. వారిని న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి అంగీకరించలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1AMepuY
https://ift.tt/0wT6ogF
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment