Monday, 28 November 2022

`గే` ను జడ్జిగా ఎలా ఒప్పుకోమంటారు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇదివరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించడానికి నిరాకరించింది. ప్రత్యేకించి 10 మంది సీనియర్ అడ్వొకేట్ల పేర్ల విషయంలో కేంద్రం అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తిప్పి పంపించింది. వారిని న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి అంగీకరించలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1AMepuY
https://ift.tt/0wT6ogF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour