Tuesday, 29 November 2022

వైఎస్ షర్మిలతోపాటు వైటీపీ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట: వాదనలు ఇలా

హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ(వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసులు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jyS4x7o
https://ift.tt/0wT6ogF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour