అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీని అమలుపై పూర్తిస్దాయి స్టే ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులు, రాజధానుల ఆవశ్యకత దృష్ట్యా విచారణ వేగంగా పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా దీనిపై విచారణ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qE1mnM6
https://ift.tt/169NLKg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment